ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను గంగారామ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే సోనియా గాంధీ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారని సమాచారం.







