సారంపల్లి గ్రామ శివారులో వ్యక్తి మృతి దేహం లభ్యం

హత్య చేసినట్లు ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామ శివారులో వ్యక్తి మృతదేహం లభ్యమయింది.మృతుడు ఇందిరమ్మకాలనీ గ్రామానికి చెందిన కొమిరె వాసుగా గుర్తించారు.

 The Dead Body Of A Person Was Found In The Suburbs Of Sarampally Village ,  , De-TeluguStop.com

వెంటనే మృతదేహం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు బోరున వినిపించారు.వాసును హత్య చేసినట్లు ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube