అనకాపల్లి జిల్లా ఎర్రవరంలో మర్డర్ల మిస్టరీ

అనకాపల్లి జిల్లాలోని ఎర్రవరంలో చోటు చేసుకుంటున్న హత్యలు మిస్టరీగా మారాయి.దీంతో సమీప ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

 The Mystery Of The Murders In Erravaram Of Anakapalli District-TeluguStop.com

ఎర్రవరంలోని చెరుకుతోట సమీపంలో సగం కాలిన మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా గతంలో ఇదే ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే.

ఓ మనిషిని అతి దారుణంగా నరికి పడేశారు గుర్తు తెలియని దుండగులు.వరుస హత్యలు జరుగుతుండటంతో గ్రామస్థులు భయానికి గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube