రాబోయే ఎన్నికల ఫలితాలపై మాజీమంత్రి హరిరామ జోగయ్య జోస్యం

ఏపీలో రానున్న ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య జోస్యం చెప్పారు.టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఓటమి తప్పదని తెలిపారు.

 Former Minister Harirama Jogaiah's Prediction On The Upcoming Election Results-TeluguStop.com

జనసేనకు 50, టీడీపీకి 70, వైసీపీకి 55 సీట్లు వస్తాయని హరిరామ జోగయ్య చెప్పారు.జనసేన ఒంటరిగా పోటీ చేస్తే బస్సు యాత్రకు ముందు, తర్వాత ఫలితాలపై లేఖ విడుదల చేశారు.

పవన్ బస్సు యాత్రకు ముందు జనసేనకు 15, టీడీపీ 65, వైసీపీ 95 స్థానాలు వస్తాయన్న జోగయ్య… పవన్ బస్సు యాత్ర తర్వాత జనసేనకు 40, టీడీపీకి 55, వైసీపీకి 80 స్థానాలు వస్తాయని లేఖలో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube