ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వర్ల రామయ్య ఫిర్యాదు

ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని టీడీపీ నేత వర్ల రామయ్య కలిశారు.ఈ క్రమంలో పోలీసులపై ఆయన ఫిర్యాదు చేశారు.

 Varla Ramaiah's Complaint To The Chief Electoral Officer Of Ap State-TeluguStop.com

ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో యువగళం పాదయాత్ర నిర్వాహకులను పోలీసులు హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీలు, గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతాయన్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ జెండాలు, బ్యానర్లను తొలగించాల్సిన అవసరం లేదని వర్ల రామయ్య తెలిపారు.అడ్డంకులు సృష్టించొద్దని పోలీసులను ఆదేశించాలని ఈసీని వర్ల రామయ్య కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube