మహిళల ప్రీమియర్ లీగ్ వేలం... స్మృతి మందానాను రూ.3.4 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు

మహిళా ప్రీమియర్ లీగ్ కు సంబంధించి ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది.ఈ మెగా ఈవెంట్ కోసం ముంబైలో బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

 Women's Premier League Auction... Bangalore Got Smriti Mandana For Rs.3.4 Crores-TeluguStop.com

కాగా డబ్ల్యూపీఎల్ లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ పాల్గొన్నాయి.

వేలం ప్రక్రియలో భాగంగా స్మృతి మందానాను రూ.3.4 కోట్లకు, ఈ.ఫెర్రీని రూ.1.7 కోట్లకు బెంగళూరు దక్కించుకుంది.హర్మన్ ప్రీత్ కౌర్ ను రూ.1.8 కోట్లకు ముంబై దక్కించుకుంది.ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గార్డ్నర్ ను రూ.3.20 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది.

కాగా, ఈ వేలం కోసం 409 ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు.

లిస్టులో 246 మంది భారత మహిళా క్రికెటర్లుండగా 163 మంది విదేశీ మహిళా క్రికెటర్లు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube