అసెంబ్లీ సమావేశాలపై టీఎస్ గవర్నర్ పేరిట నోటిఫికేషన్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ పేరిట మరో నోటిఫికేషన్ విడుదల అయింది.వచ్చే నెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.

 Notification In The Name Of Ts Governor On Assembly Meetings-TeluguStop.com

ఈ క్రమంలో ఉభయసభలను ఉద్దేశించి 3వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.కాగా ప్రోరోగ్ చేయకుండా ఎనిమిదవ సెషన్ కొనసాగింపని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube