ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు

అహోబిలం మఠం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.ఈ మేరకు రాష్ట్ర సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది.

 Ap Govt Will Drop In The Supreme Court-TeluguStop.com

మఠం వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని పేర్కొంది.అనంతరం మఠాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది.

ఆలయాలను, ధార్మిక క్షేత్రాలను ధర్మకర్తలకే వదిలేయాలని.ప్రభుత్వ జోక్యం అవసరం లేదని పేర్కొంది.

కాగా అహోబిలం మఠంలో ఈఓ నియామకాన్ని హైకోర్టు తప్పుబట్టగా ఆ తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube