తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది.ఈ మేరకు విద్యాశాఖ జీవో నంబర్.
5 ను జారీ చేసింది.ఈ క్రమంలో రేపు కేటరిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్ లైన్ లో ప్రకటించనున్నారు.
వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్ గా ఈ పదోన్నతులు జరగనున్నాయిని తెలుస్తోంది.ఈనెల 28 నుంచి 30 వరకు బదిలీల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఈ నేపథ్యంలో హార్డ్ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత టీచర్లు ఎంఈవోలకు దరఖాస్తులను సమర్పించాలి.అదేవిధంగా ప్రాథమిక ఉన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోకు అందించాలి.
కాగా ఈ దరఖాస్తులను ఈనెల 31 లోపు సమర్పించాలని జీవోలో అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy