మాజీ ఎంపీ పొంగులేటి కీలక వ్యాఖ్యలు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఖమ్మం జిల్లా ఇల్లందులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

 Key Comments Of Former Mp Ponguleti-TeluguStop.com

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ అధికారం లేకున్నా ప్రజల కోసమే పని చేసినట్లు చెప్పారు.ప్రజలే దేవుళ్లన్న ఆయన వారి కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.

తన దారి ఏంటో తెలియదని, కానీ అభిమానులకు మాత్రం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వెల్లడించారు.మనల్ని ఇంకా రెండు, మూడు నెలల పాటు ఇబ్బంది పెడతారన్నారు.

రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని పొంగులేటి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube