టార్గెట్ రాజాసింగ్.. అసలేంటి కేసీఆర్ వ్యూహం..?

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజసింగ్.పాతబస్తీ లోని గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

 Cm Kcr Strategy Behind Targeting Bjp Mla Rajasingh Details, Mla Rajasingh, Bjp,-TeluguStop.com

అయితే రాజసింగ్ తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ల నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యే లు బీజేపీ లో చేరారు.బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆది నుంచి హిందుత్వ ఎజెండానే.

తాను పార్టీ లో ఉన్నా లేకున్నా దాని కోసమే ఉంటాను అని చాలా సార్లు ప్రకటించారు.

మీడియా సమావేశాల్లో, టీవీ డిబేట్ లలో కూడా అయన హిందుత్వం గురించి వ్యాఖ్యలు చేసే వారు.

గోహత్య చేసే వారిని గురించి కూడా మాట్లాడి నిత్యం కాంట్రవర్సీ లో ఉండే వారు.ఇక మునవర్ ఫరుకి అనే వ్యక్తి హైదరాబాద్ కి రావడాన్ని నిరసిస్తూ ఒక వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.

దాంతో అది వైరల్ అయింది.

ఇక ఆ వీడియో లో మహమ్మద్ ప్రవక్త ను రాజా సింగ్ అవమానించారని.ముస్లిం లు ఆందోళన చేపట్టారు.దాంతో అప్రమత్తం అయిన ప్రభుత్వం.

ఆయన్ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసింది.ఇక హై కోర్టు ఆ కేసు కొట్టి వేయడం తో అయన బయటకు వచ్చారు.

ఎన్నికలు దగ్గరికి వస్తుండటం తో.

బీజేపీ మరో మారు మత చిచ్చు పెట్టే అవకాశం ఉందని నివేదిక అందటం తో.కెసిఆర్ అప్రమత్తం అయ్యారు.పాత బస్తీ లోని రాజా సింగ్ ను ఎదో ఒక కేసు కుండా అరెస్ట్ చేస్తే.

మంచిదని.పాత కేసులు ఇప్పుడు తిరగ తోడుతు ఉన్నారు.

ఒకవేళ బీజేపీ ప్లాన్ ప్రకారం హైదరాబాద్ లో కల్లోలం మొదలు అయితే.అది సెక్యులర్ పార్టీ లకు పెద్ద ప్రమాదం తెచ్చి పెడుతుంది.

అందుకే వాటిని అనిచెందుకు.మంగళ్ హట్ పోలీసులు కొత్త కేసులు పెట్టి హెచ్చరిస్తూ ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube