ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.కేసుపై సిట్ దర్యాప్తును కాదని సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సవాల్ చేసిన విషయం తెలిసిందే.

 Hearing In High Court Today In Mla Purchase Case-TeluguStop.com

ఇప్పటికే ఈ కేసుపై ధర్మాసనంలో ప్రతివాదుల వాదనలు ముగియగా… ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించనున్నారు.ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఇవాళ వెలువరించే తీర్పు కీలకంగా మారనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube