బాబు, పవన్ లపై మంత్రి అమర్నాథ్ సీరియస్ కామెంట్స్..!!

వైసీపీ మంత్రి అమర్నాథ్ చంద్రబాబు.పవన్ కళ్యాణ్ లపై సీరియస్ కామెంట్స్ చేశారు.

 Minister Amarnath's Serious Comments On Babu And Pawan Minister Gudivada Amarnat-TeluguStop.com

ఇద్దరిది భార్య భర్తల అనుబంధం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.తెలుగుదేశం మరియు జనసేన ఉమ్మడిగా ప్రచారం ప్రారంభిస్తే బాగుంటుందని తెలిపారు.

ఇలా చేయడం వల్ల రెండు పార్టీలకు ఖర్చు మిగులుతాయని పేర్కొన్నారు.వారాహిపై పవన్ ఒక్కడే వస్తాడో.? చంద్రబాబుతో కలిసి వస్తాడో.? పవనే నిర్ణయించుకోవాలని అన్నారు.

ఇదే సమయంలో జీవో నెంబర్ వన్ మీద సుప్రీంకోర్టులో ఎస్.ఎల్.పి వేశామని రహదారులపై బహిరంగ సభలకు మాత్రమే అనుమతి లేదని ఈ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానికి నివేదిస్తామని స్పష్టం చేశారు.టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 5 ఏళ్లలో ఏడాదికి వచ్చిన పెట్టుబడులు 11 వేల కోట్లు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి 15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు.చంద్రబాబు దావోస్  వెళ్లి ప్రచారాలకు పరిమితమయ్యారు.కానీ జగన్ దావోస్ పర్యటనలో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని.మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube