రేపటి ఖమ్మం బీఆర్ఎస్ సభకు ఏపీ నేతలు

ఖమ్మం జిల్లా కేంద్రంలో రేపు బీఆర్ఎస్ పార్టీ తొలి ఆవిర్భావ సభ జరగనుంది.ఈ భారీ బహిరంగ సభకు పలువురు ఏపీ నేతలు హాజరుకానున్నారు.

 Ap Leaders To Tomorrow's Khammam Brs Meeting-TeluguStop.com

త్వరలో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆ పార్టీ నేత పార్థసారథి తెలిపారు.రేపటి ఖమ్మం సభ తర్వాత ఏపీపై దృష్టి సారిస్తామని వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఏపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని పేర్కొన్నారు.బీజేపీకి ఏపీలో సీరియస్ రాజకీయాలు చేసే ఉద్దేశ్యం లేదన్నారు.

కొన్ని రోజులు టీడీపీ.మరికొన్ని రోజులు వైసీపీకి కొమ్ముకాస్తారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube