మలక్‎పేట ఆస్పత్రిలో బాలింతల మరణంపై విచారణ వేగవంతం

హైదరాబాద్ మలక్ పేట ఆస్పత్రిలో ఇద్దరు బాలింతల మృతిపై దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో బాలింతల మరణానికి ఇన్ఫెక్షనే కారణమని విచారణలో ఎంక్వైరీ కమిటీ నిర్ధారించింది.

 The Investigation Into The Death Of The Infant In The Malakpet Hospital Has Been-TeluguStop.com

అదే రోజు మరో 18 మంది సర్జరీలు చేసినట్లు తెలుస్తోంది.అందరిలోనూ ఒకే రకమైన ఇన్ఫెక్షన్ ఉన్నట్లు కమిటీ గుర్తించింది.

ఈ నేపథ్యంలో శస్త్రచికిత్సలు చేసిన వైద్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube