ఐనవోలు ఆలయ కమిటీ నియామకం చెల్లదన్న టీఎస్ హైకోర్టు..!

ఐనవోలు ఆలయ కమిటీ నియామకం చెల్లదని తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.జైపాల్ యాదవ్ ఛైర్మన్ గా 15 మందితో కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే.

 Ts High Court Invalidates The Appointment Of Ainavolu Temple Committee..!-TeluguStop.com

జైపాల్ యాదవ్ కుటుంబం ఆలయ ఆదాయంలో హక్కు దారుడిగా ఉన్నారంటూ శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఛైర్మన్ తో పాటు కమిటీ నియామకం నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కాగా రేపటి నుంచి ఐనవోలు మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube