చంద్రబాబు కుప్పం పర్యటన కేసులో టీడీపీ నేతల అరెస్ట్

టీడీపీ అధినేత కుప్పం పర్యటన కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.ఈ క్రమంలో టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

 Tdp Leaders Arrested In Case Of Chandrababu's Visit To Kuppam-TeluguStop.com

మొత్తం మూడు ఘటనల్లో ఇప్పటికే పది మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.ఇప్పటివరకు నలుగురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

అదేవిధంగా మరో 50 మందిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube