టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ఏపీకి పట్టిన శని చంద్రబాబు అని విమర్శించారు.
అసెంబ్లీలో సీఎం జగన్ ను ఎదుర్కోలేక పారిపోయిన వ్యక్తి చంద్రబాబని మండిపడ్డారు.అవినీతిరహిత పాలన అందిస్తున్న ఘనత సీఎం జగన్ది అని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తున్నామన్నారు.అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు పథకాలు అందిస్తున్నామని మంత్రి మేరుగ స్పష్టం చేశారు.







