ప్రకాశం జిల్లా నర్సపాలెంలో దొంగనోట్ల కలకలం

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నర్సపాలెంలో దొంగనోట్లు కలకలం సృష్టించింది.పెన్షన్ దారులకు ఇచ్చిన నగదు నకిలీ నోట్లుగా గుర్తించారు.

 In Narsapalem Of Prakasam District There Is A Commotion Of Robbers-TeluguStop.com

ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు 38 నకిలీ 500 నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో విచారిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube