ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నర్సపాలెంలో దొంగనోట్లు కలకలం సృష్టించింది.పెన్షన్ దారులకు ఇచ్చిన నగదు నకిలీ నోట్లుగా గుర్తించారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు 38 నకిలీ 500 నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో విచారిస్తున్నారు.