కరీంనగర్ జిల్లా గంగాధరలో మిస్టరీ డెత్స్

కరీంనగర్ జిల్లా గంగాధరలో మిస్టరీ డెత్స్ కలకలం సృష్టిస్తున్నాయి.నెల రోజుల్లో ఒకే కుటుంబంలోని నలుగురు మృత్యువాత పడ్డారు.

 Mystery Deaths In Gangadhara, Karimnagar District-TeluguStop.com

అంతుచిక్కని విధంగా ఒకరి తర్వాత ఒకరు మరణించారు.భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు చనిపోయారని సమాచారం.

ముందుగా భార్య మమత, పిల్లలు అమూల్య, అధ్వైత్ లు ఒకే విధంగా మృతిచెందిన విషయం తెలిసిందే.వారి డెత్ మిస్టరీ వీడకముందే భర్త శ్రీకాంత్ కూడా మరణించాడు.

కాగా శ్రీకాంత్ రక్తం కక్కుకొని చనిపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.గతంలో రక్త నమూనాలను వైద్యాధికారులు హైదరాబాద్ ల్యాబ్ కు పంపారు.

పోలీసు దర్యాప్తు కొనసాగుతుండగానే మరొకరి మృతి చెందారు.అయితే ఏ కారణంతో చనిపోతున్నారో తెలియడం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడేమోనని గ్రామస్తుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube