ఢిల్లీ రామ్ లీలా మైదానంలో రైతు గర్జన

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రైతు గర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది రైతులు హాజరైయ్యారు.

 Farmer's Roar At Delhi's Ram Leela Maidan-TeluguStop.com

పంటలకు కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ ఎత్తివేత వంటి డిమాండ్ లతో ఆందోళన చేపట్టారు.కాగా ఈ రైతు గర్జనలో అమరావతి రైతులు సైతం పాల్గొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube