రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో క్షుద్రపూజల కలకలం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి.స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని దుండగులు క్షుద్రపూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు.

 Occult Worship In Rajendranagar, Rangareddy District-TeluguStop.com

ఈ క్రమంలో సైన్స్ ల్యాబ్, స్టోర్ రూమ్ ముందు బొమ్మలు, పసుపు, కుంకుమలతో పాటు నిమ్మకాయలను గుర్తించారు.స్కూల్ లో బొమ్మలు, పసుపు, కుంకుమను చూసి విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం క్షుద్రపూజల సామాగ్రిని బయటపడేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube