సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‎లో ఫుడ్ పాయిజన్ కలకలం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‎లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది.పట్టణంలోని ఓ హోటల్ లో కలుషిత ఆహారం తిని సుమారు 17 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

 Food Poisoning In Sangareddy District Zaheerabad-TeluguStop.com

ఆహారం తిన్న వెంటనే వాంతులు, విరోచనాలు కావడంతో బాధితులను ఆస్పత్రికి తరలించారు.వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో బాధితులను హైదరాబాద్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube