ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ వాయిదా వేసింది.ఇప్పటికే ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తుండగా సీబీఐతో విచారణ జరపాలని న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలైయ్యాయి.
ఈ నేపథ్యంలో పిటిషన్లపై వాదనలను మరోసారి వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.అనంతరం తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.







