రంగారెడ్డి జిల్లా గొల్లపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు విద్యార్థులపైకి లారీ దూసుకెళ్లింది.

 Fatal Road Accident In Gollapally Of Rangareddy District-TeluguStop.com

ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

బాధితులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్న చిన్నారి రిత్విక్ గౌడ్ గా గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube