కాకినాడ జిల్లా ధర్మవరం హైవేపై రోడ్డు ప్రమాదం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.రెండు లారీలు ఢీకొన్న ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు.

 Road Accident On Dharmavaram Highway In Kakinada District-TeluguStop.com

ఇసుక లోడ్ తో వెళ్తున్న లారీ డివైడర్ ను దాటి అవతల ఉన్న మరో లారీని ఢీకొట్టింది.దీంతో క్యాబిన్ నుంచి మంటలు భారీగా చెలరేగడంతో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు సజీవ దహనమైయ్యారు.

ఎర్రవరం నుంచి విశాఖ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube