ఏఐసీసీ అధ్యక్షుడితో మాజీ ఎంపీ హర్షకుమార్ భేటీ

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మాజీ ఎంపీ హర్షకుమార్ భేటీ అయ్యారు.గంటపాటు ఖర్గేతో ఏకాంతంగా సమావేశం అయ్యారని సమాచారం.

 Former Mp Harsh Kumar Met Aicc President-TeluguStop.com

ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది.ఏపీ కొత్త పీసీసీలో హర్ష కుమార్ కు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించాలని భావించారు.

అయితే ఆ బాధ్యతలు స్వీకరించేందుకు హర్ష కుమార్ నిరాకరించారు.కొత్త బాధ్యతలు తీసుకోవడం లేదని ఖర్గేకు చెప్పారు.

పార్టీలో సాధారణ కార్యకర్తగానే ఉంటానని చెప్పినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube