ముందస్తు ఎన్నికలకు కేసీఆర్..: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని, కర్ణాటకతో పాటే ఇక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు.

 Kcr For Early Elections..: Komatireddy Rajagopal Reddy-TeluguStop.com

ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ భయపడుతున్నారని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీనే గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం కాంగ్రెస్ కు భవిష్యత్ లేదన్న ఆయన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా బీజేపీలోకి రావాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube