మెట్రో కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది..జగ్గారెడ్డి

అసెంబ్లీ మీడియా హాల్ లో.జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యేమెట్రో కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది.

 Metro Came During The Congress Period..jaggareddy , Metro,congress , Jaggareddy-TeluguStop.com

కేటీఆర్ డిసెంబర్ 9 న శంషాబాద్ వరకు మెట్రో పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు.మెట్రో ని సంగారెడ్డి వరకు పొడిగించాలని కోరుతున్న నేను కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి హయం లో కూడా సంగారెడ్డి వరకు మెట్రో కావాలని అడిగాను.2018 లో ఎమ్మెల్యే గా గెలిచినా తర్వాత కుడా అడుగుతు వస్తున్న ఇదే అంశం అసెంబ్లీ లో సీఎం ని కూడా అదుగుతా బీహాచ్ఈ ఎల్, బీడీఎల్, ఎమ్ ఆర్ ఎఫ్, ఆర్డినేన్స్ ఫ్యాక్టరీ, అనేక బీర్ కంపెనీలు ఉద్యోగులు సంగారెడ్డి లొనే ఎక్కువ.అలాగే హైదరాబాద్ నగరానికి సంగారెడ్డి దగ్గర అవడం వల్ల రోజు ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్థులు వస్తు వెళ్తుంటారు.

ఈ అంశం పై కేటీఆర్ కి లేఖ రాసిన సంగారెడ్డి వరకు మెట్రో సేవలు అందించాలి.హైదరాబాద్.సంగారెడ్డి ఫోర్వే లైన్ కూడా బిజీ ఉన్నాయి అలాగే యాదగిరి గుట్ట వరకు మెట్రో పొదగించాలి గుట్ట సీఎం డవలప్ చేశారు మెట్రో పోడగిస్తే మంచిది దానిపై కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube