మైలవరం నియోజకవర్గం వైసీపీలో ఆధిపత్య పోరు..!

అమరావతిలోని మైలవరం నియోజకవర్గం వైసీపీలో ఆధిపత్య పోరు ముదురుతోంది.మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి.

 Mylavaram Constituency Is A Battle For Supremacy In Ycp..!-TeluguStop.com

ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మంత్రి జోగి రమేశ్ భేటీ అయ్యారు.ఎమ్మెల్యే ఆరోపణలపై మంత్రి జోగి రమేశ్ వివరణ ఇచ్చినట్లు సమాచారం.

కాగా నిన్న సజ్జలతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమావేశం అయిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube