పార్వతీపురం మన్యం జిల్లాలో పులి కలకలం

మన్యం జిల్లా పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీలో పులి కలకలం సృష్టిస్తోంది.బుచ్చింపేట గ్రామంలో మేకపై పులి దాడికి చేసి చంపేసింది.

 Puli Kalakalam In Parvathipuram Manyam District-TeluguStop.com

గ్రామాలకు స్థానికంగా ఉన్న జాంతికొండపై పులి సంచరిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వెంటనే అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు సమీప ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ క్రమంలో పులి పాదముద్రలను గుర్తించిన అధికారులు పులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు.పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube