ఈనెల 23న శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు.ఈనెల 23వ తేదీన ఆయన జిల్లాలో పర్యటించనున్నారని సమాచారం.

 Cm Jagan To Srikakulam District On 23rd Of This Month-TeluguStop.com

ఇందులో భాగంగా జగనన్న శాశ్వత భూ హక్కు -భూ రక్ష రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.అనంతరం నరసన్నపేట కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube