హైదరాబాద్‎లోని ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి.. నెలకొన్న ఉద్రిక్తత

హైదరాబాద్‎లోని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది.టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు ఇంటిపై దాడికి పాల్పడ్డారు.

 Attack On Mp Arvind's House In Hyderabad.. There Is Tension-TeluguStop.com

ఈ దాడిలో అరవింద్ ఇంటి ఫర్నిచర్ తో పాటు కార్లు ధ్వంసం అయ్యాయి.కాగా ఈ ఘటనలో టీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్, జాగృతి కన్వీనర్ రాజీవ్ సాగర్ పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దాడులకు పాల్పడిన టీఆర్ఎస్ వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube