సీఎం జగన్‎పై చంద్రబాబు ఫైర్

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జగన్ మూడు ముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేశారని విమర్శించారు.

 Chandrababu Fire On Cm Jagan-TeluguStop.com

విశాఖలో ప్రభుత్వ భూములను జగన్, విజయసాయి రెడ్డి కొట్టేస్తున్నారని ఆరోపించారు.గతంలో రాయలసీమలో ముఠాలు ఉండేవని, కానీ తాను ముఖ్యమంత్రి అయ్యాక ముఠాలు లేకుండా చేశానని తెలిపారు.

రాయలసీమలో కక్షలను తగ్గించి అభివృద్ధి చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు.కానీ జగన్ అధికారంలోకి వచ్చాక మళ్లీ ముఠాలు పెరగడంతో పాటు అరాచకాలు పెరుగుతున్నాయని ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube