కృష్ణ మరణ వార్త తెలియగానే తెల్లవారుజామున హాస్పిటల్ కి వచ్చిన నమ్రతా, సుధీర్ బాబు కుటుంబ సభ్యులు. Contenintal chairman gurunatha reddy.
కృష్ణ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉండే.అన్ని అవయవాలు దెబ్బ తిన్నాయి.
ట్రీట్మెంట్ చేసాం.సాయంత్రం అయన పరిస్థితి విషమం అయింది.అయన ఉదయం 4 గంటల 9 నిముషాలకు చనిపోయారు.అయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.