గవర్నర్ తమిళిసై పర్యటనలో మరోసారి ప్రొటోకాల్ ఇష్యూ

తెలంగాణ గవర్నర్ తమిళిసై పర్యటనలో మరోసారి ప్రొటోకాల్ వివాదం చెలరేగింది.సిద్ధిపేట జిల్లాలో గవర్నర్ పర్యటిస్తున్నారు.

 Another Protocol Issue In Governor Tamilisai's Visit-TeluguStop.com

దీనిలో భాగంగా ఆమె కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు.అయితే గవర్నర్ టూర్ ల జిల్లా ఉన్నతాధికారులు ఎక్కడ కనిపంచకపోవడం గమనార్హం.

పర్యటనకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే గవర్నర్ పర్యటనలకు, కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదనే వాదనలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే తన పర్యటన వివరాలు ముందుగానే చెబుతున్న అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని గవర్నర్ తమిళిసై ఆరోపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube