మునుగోడు ఉపఎన్నికపై ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు..: కేఏ పాల్

మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేస్తున్నారు.ఈ ఉపఎన్నిక నిర్వహణపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఈనెల 10న ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

 Complaint To Ec In Delhi On Munugode By-election..: Ka Pal-TeluguStop.com

ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు.టీఆర్ఎస్ కు ఎన్నికల అధికారులు తొత్తులుగా వ్యవహారించారని ఆరోపించారు.

ఉపఎన్నిక నేపథ్యంలో అక్రమాలకు పాల్పడ్డ వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube