ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుల పిటిషన్‎పై సుప్రీంలో విచారణ

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుల పిటిషన్‎పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరుగుతోన్న యుద్ధంలో తాము బలి అవుతున్నామని నిందితుల తరపు న్యాయవాది తెలిపారు.

 Hearing In The Supreme Court On The Petition Of The Accused In The Mla Purchase-TeluguStop.com

పోలీసులు పక్షపాతంతో దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.మేజిస్ట్రేట్ రిమాండ్ కు తిరస్కరించారని వెల్లడించారు.

కానీ రెండు రోజుల్లోనే హైకోర్టు తీర్పు మారిందని కోర్టుకు తెలిపారు.ఈ క్రమంలో హైకోర్టు ఇలాంటి భిన్నమైన తీర్పులు ఎలా ఇస్తుందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.

బెయిల్ పిటిషన్ వేసి ఉంటే విడుదల చేసే వాళ్లమని జస్టిస్ గవాయి తెలిపారు.ఈ కేసులో మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు సూచించింది.

అనంతరం తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube