ఈనెల 11న విశాఖకు ప్రధాని నరేంద్ర మోదీ..!

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా విశాఖకు చేరుకోనున్న ఆయన 11 వ తేదీన ఏడు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.

 Prime Minister Narendra Modi To Visakhapatnam On 11th Of This Month..!-TeluguStop.com

ఈనెల 12న ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.

రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని పర్యటన ఏర్పాట్లను చేస్తోందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube