ఆంధ్రా, ఒడిశా సరిహద్దులు కాల్పుల మోతతో దద్దరిల్లాయి.మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.మరి కొందరు మావోయిస్టులు తప్పించుకోగా.
వారి కోసం కూంబింగ్ కొనసాగుతోంది.
ఆంధ్రా, ఒడిశా సరిహద్దులు కాల్పుల మోతతో దద్దరిల్లాయి.మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.మరి కొందరు మావోయిస్టులు తప్పించుకోగా.
వారి కోసం కూంబింగ్ కొనసాగుతోంది.
తాజా వార్తలు