బ్రిటన్ ప్రధానితో భేటీకానున్న భారత ప్రధాని మోదీ

బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునక్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీకానున్నారు.ఇండోనేషియాలోని బాలిలో సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం.

 Indian Prime Minister Modi To Meet British Prime Minister-TeluguStop.com

బాలీలో వచ్చే నెల జీ 20 లీడర్ షిప్ సమ్మిట్ జరగబోతోంది.ఈ సమావేశాల్లో ఇరువురు ప్రత్యేకంగా భేటీ అవనున్నారు.

ఇందుకు సంబంధించి బ్రిటన్ ప్రధాని కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ లు ప్రపంచ ఆర్థిక శక్తులుగా మరింత వికసించేందుకు ఆ దేశాల అధినేతలు కలిసికట్టుగా పని చేయనున్నారని పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube