నేడు కాకినాడలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ పర్యటన

నేడు కాకినాడ కి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ పర్యటించనున్నారు.పర్యటనలో భాగంగా కాకినాడ కి మంజూరు అయిన జాతీయ విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రులు, వారితో సహా కార్యక్రమంలో పాల్గొనున్న రాష్ట్ర మంత్రులు బుగ్గన, దాడిశెట్టి రాజా, కారుమూరి, చెల్లుబోయిన వేణు.

 Union Ministers Nirmala Sitharaman And Piyush Goyal Visit Kakinada Today-TeluguStop.com

ప్రస్తుతం జే ఎన్ టీ యు లో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు కాగా.సౌత్ ఇండియా లో తొలి ఐ ఐ ఎఫ్ టీ క్యాంపస్ కాకినాడ లో ఏర్పాటు చెయ్యనున్న కేంద్రం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube