దేవాదాయ శాఖలో ఈవో ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.మొయిన్స్ పరీక్ష కోసం అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను APPSC రిలీజ్ చేసింది.
అభ్యర్థులు https://psc.ap.gov.in/ వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు.60 ఈవో పోస్టుల కోసం జులై 24న స్కీనింగ్ టెస్ట్ నిర్వహించారు.మొత్తం 52,915 మంది పరీక్ష రాయగా.1,278 మంది అర్హత సాధించారు.