చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు 5.9 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు.పట్టుబడిన గోల్డ్ విలువ సుమారు రూ.2.60 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.అనంతరం ముంబై నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి అదుపులోకి తీసుకున్నారు.







