మాదాపూర్ లో గన్ హల్ చల్ కేసులో దర్యాప్తు

మాదాపూర్ లో గన్ తో హల్చల్ కేసులో దర్యాప్తు వేగవంతం అయింది.స్థలం కాంట్రాక్టర్ సుబ్బయ్యను సంజీవ రెడ్డి అనే వ్యక్తి గన్ తో బెదిరించాడని పోలీసులు గుర్తించారు.

 Investigation In Madapur Gun Hal Chal Case-TeluguStop.com

ఈ కేసులో సంజీవ్ రెడ్డి ని పోలీసులు అదుపులోకి తీుకున్నారు, సర్వే నెంబర్ 10లో రామకృష్ణారెడ్డికి 2550 గజాల స్థలం ఉంది.అది గత 13 ఏళ్లుగా ఆయన ఆధీనంలో నే ఉందని సుబ్బయ్య తెలిపాడు.

ప్రహరీ గోడ కూలిపోవడంతో తిరిగి నిర్మిస్తున్నాడు రామకృష్ణారెడ్డి.అయితే ఈ స్థలానికి ఆనుకుని నిర్మాత దగ్గుబాటి సురేశ్ కు నాలుగు గుంటల భూమి ఉంది.

సురేశ్ బాబు స్థలంలో ప్రహరీ నిర్మిస్తున్నారని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు.తర్వాత నిర్మాణ ప్రాంతనికి వెళ్లి పనులు ఆపేయాలని సంజీవ రెడ్డి బెదిరింపులకు దిగాడు.

కాంట్రాక్ట్ ఇవ్వకపోవడం వలనే సంజీవ రెడ్డి బెదిరిస్తున్నాడని సుబ్బయ్య ఆరోపిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube