తిరుమల శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న రద్దీ

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు రద్దీ నిత్యం సర్వసాధారణం.ఈ నేపథ్యంలో నేడు తిరుమల శ్రీవారి దర్శనం కి కొనసాగుతున్న రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.

 Continued Rush To Visit Tirumala Srivari-TeluguStop.com

ఇప్పటికే నిన్న శ్రీవారిని 72,243 మంది భక్తజనం దర్శించుకున్నారు.నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.41 కోట్ల రూపాయలు.రద్దీ కారణంగా విజిలెన్స్ అధికారులు, స్థానిక పోలీస్ సిబ్బంది, టీటీడీ సిబ్బంది భక్తులకు కావాల్సిన సహాయం చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు అందుబాటులో ఉంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube