విజయవాడ ఎంబీఎస్ జ్యువలరీ షోరూం పై ముగిసిన ఈడీ దాడులు

ఇరు తెలుగు రాష్ట్రాల్లో గల కొద్ది రోజులుగా ఈడీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజాము నుండి ఈడి పలుచోట్ల దాడులు నిర్వహించింది అందులో భాగంగానే విజయవాడ ఎం బి ఎస్ జ్యువలరీ షోరూంలో నేడు ముగిసిన ఈడి దాడుల్లో ఎం బి ఎస్ జువెలరీస్ నుండి బంగారం తరలించిన ఈ డి అధికారులు.విలువైన పత్రాలు కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్న ఈడి అధికారులు.

 Ed Raids On Mbs Jewelery Showroom In Vijayawada Ended-TeluguStop.com

ఇప్పటికే ఎంబీఎస్ జ్యువెలరీస్ యాజమాన్యంపై పలు కేసులు నమోదు చేసిన ఈడి అధికారులు పూర్తి వివరాలు మరికాసేపట్లో వెల్లడిస్తామని ఈడి అధికారులు ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube