విజయవాడలో మూడో రోజు కొనసాగుతున్న ఈ డి సాధారణ

గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈడి దాడులు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే గత రెండు రోజులుగా విజయవాడలో ఈడి దాడులు నిర్వహించింది , తాజాగా విజయవాడలో మూడో రోజు కూడా ఈడి దాడులు జరగనున్నాయి, నేడు ఎంబిఎస్ జ్యువలరీ షోరూంలో తనిఖీలు నిర్వహించనున్న ఈడి అధికారులు.ఇప్పటికే రూ.150 కోట్ల విలువైన నగదు వజ్రాలు స్వాధీనం చేసుకున్న ఈ డి.సిఆర్పిఎఫ్ భద్రతా బలగాల మధ్య 3 వాహనాలు తరలిస్తున్న ఈ డి.

 This D Is Normal In Vijayawada Which Continues For The Third Day-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube