మునుగోడు ఉపఎన్నికలో గుర్తుల కేటాయింపు పూర్తి

మునుగోడు ఉపఎన్నికలో గుర్తుల కేటాయింపు పూర్తి అయింది.రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గుర్తులు కేటాయించింది.గుర్తుల మార్పు పై టిఆర్ఎస్ చేస్తున్న ఆందోళనలతో మార్పులు జరిగినట్లు సమాచారం.47 మందికి గుర్తులు కేటాయిస్తూ ఈసీ జాబితా వెల్లడించింది.అంతేకాకుండా రోడ్ రోలర్ గుర్తుని జాబితా నుంచి ఎన్నికల అధికారులు తొలగించారు.అయితే టిఆర్ఎస్ ఎన్నికల గుర్తుపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ సమయంలో స్పందించలేమంటూ న్యాయస్థానం కొట్టివేసింది.

 The Allotment Of Marks In The Previous By-election Is Complete-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube