మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 15న విశాఖ గర్జన

మూడు రాజధానులు, వికేంద్రీకరణ సాధనకై విశాఖపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగ్గా.పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని మేధావులు అభిప్రాయపడ్డారు.

 Visakha Roar On 15th Of This Month In Support Of Three Capitals-TeluguStop.com

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి.విశాఖను పరిపాలన రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది.

ఈ నెల 15న విశాఖ గర్జనను విజయవంతం చేస్తాం అని వారు వెల్లడించారు.మూడు రాజధానులు రావడం వల్ల రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు అంతా కూడా అభివృద్ధి బాటలో నడుస్తాయని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube